క్షయ వ్యాధి నిర్మూలనే ధ్యేయం: డాక్టర్ ప్రదీప్

62చూసినవారు
క్షయ వ్యాధి నిర్మూలనే ధ్యేయం: డాక్టర్ ప్రదీప్
క్షయ వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా వైద్య ఆరోగ్యశాఖ పనిచేస్తుందని డాక్టర్ ప్రదీప్ ఈ సందర్భంగా గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో డాక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల పరిధిలోని పలు గ్రామాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి. హెచ్. ఓ అమర్నాథ్ , వైద్య సిబ్బంది పాల్గొన్నారు,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్