తమలపాకుల వినాయకుని విగ్రహాన్ని ఆవిష్కరించిన కరుణాకరరెడ్డి

67చూసినవారు
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో తమలపాకుల వినాయకుని విగ్రహంను శనివారం తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన తమలపాకుల వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్