ఇది మంచి ప్రభుత్వం" సభలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

72చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం" సభలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు నగరంలోని ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తీసుకురావడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. బుధవారం వంద రోజుల ప్రజాపాలన పురస్కరించుకొని బిఎస్ కణ్ణన్ ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో ఆయన ఈ మాటలు చెప్పారు. చిత్తూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్