పెయింటర్ పై ప్రత్యర్థులు దాడి

78చూసినవారు
పెయింటర్ పై ప్రత్యర్థులు దాడి
పెయింటర్ పై ప్రత్యర్థులు మూకుమ్మడిగా దాడిచేసినట్లు మదనపల్లె వన్ టౌన్ సీఐ చాంద్ బాషా తెలిపారు. స్థానిక బెంగళూరు బస్టాండ్ కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి వారం రోజులుగా పెయింట్ పని చేయించాడు. కొంచెం వర్క్ పెండింగ్ ఉందని స్థానిక ఎనమలవారిపల్లెకు చెందిన పెయింటర్ అరుణ్ కుమార్ ని సోమవారం రాత్రి ఇంటికి పిలిపించాడు. అనంతరం నలుగురు దాడి చేశారు. ఘటనపై బాధితుడు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్