పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

1549చూసినవారు
పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డ సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. తాలూకా పోలీసుల కథనం. అంకిశెట్టిపల్లికి చెందిన స్వామిరెడ్డి, చెన్నమ్మ దంపతులు. పెద్ద కుమార్తెకు వివాహం కుదరడంతో తన పేరుతో ఉన్న ఇంటిని విక్రయించి పెళ్లిచేయాలని చెన్నమ్మ(38) యత్నించింది. దీనికి భర్తతో పాటు అత్తింటివారు అడ్డుచెప్పడంతో మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడి అస్పత్రిలో చేరింది.

సంబంధిత పోస్ట్