వడమాలపేట మండలం అప్పలాయగుంట నందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి రోజా శనివారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.