రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

76చూసినవారు
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి
నిండ్ర పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వినోద్‌కుమార్‌ (32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం మధ్యాహ్నం పుత్తూరు నుంచి వినోద్‌కుమార్‌ నగరికి ద్విచక్రవాహనంలో వస్తుండగా సిమెంట్‌ లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పి ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినోద్‌కుమార్‌ మృతి చెందారు.

సంబంధిత పోస్ట్