ధ్వజారోహణంతో ప్రారంభమైన దసరా ఉత్సవాలు

57చూసినవారు
ధ్వజారోహణంతో ప్రారంభమైన దసరా ఉత్సవాలు
నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు దసరా ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి అభిషేకం ఘనంగా నిర్వహించి అనంతరం లోక కల్యాణం కోసం హోమం పూర్ణాహుతి నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం టిటిడి వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రూపేష్ క్రిష్ణ ఆచార్యులు తెలియచేశారు.

సంబంధిత పోస్ట్