ఎమ్మెల్యేగా వెంకటే గౌడను 60వేల మెజారిటీతో గెలిపించండి: మంత్రి

2605చూసినవారు
పలమనేరు నియోజకవర్గంలో వైసీపీకి 60 వేలకు పైగా మెజార్టీ వచ్చేలా చూడాలని గురువారం మంత్రి పెద్దిరెడ్డి కోరారు. ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, ఊరు పేరు లేని వారు తన పై గెలుస్తారా అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వెంకట గౌడను 33 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి సమాధానం చెప్పారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందని , పార్టీకి మరింత మెజార్టీ చేకూర్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్