స్వామివారి సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి

60చూసినవారు
కానిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శుక్రవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ రాయ్ కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం కార్యనిర్వహణా ధికారి వెంకటేశులు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్