పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్ది రెడ్డి

1534చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మంగళవారం రాష్ట్ర వైసీపీ కార్యదర్శి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కరపత్రాలను పంచిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్