ప్రైవేట్ బస్టాండ్ లో మృతదేహం లభ్యం

8962చూసినవారు
ప్రైవేట్ బస్టాండ్ లో మృతదేహం లభ్యం
పుంగనూరు లోని ప్రవేట్ బస్టాండులో బుధవారం ఉదయం మగ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వద్ద ఉన్న ఆసుపత్రి కార్డులో తవణంపల్లి మండలానికి చెందిన దేవకుమార్ నాయుడుగా ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్