రణధీరపురం పంచాయితీలో వైసీపీ వైట్ వాష్

81చూసినవారు
తిరుపతి రూరల్ మండలం రణధీరపురం పంచాయతీలో వైసీపీ వైట్ వాష్ అయింది. దాదాపు వైసీపీ క్యాడర్ మొత్తం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో టీడీపీలో చేరారు. బీటీఆర్ కాలనీకి చెందిన అశోక్, గంగాధరం, నారాయణ, వంశీ, ముకేష్, బుజ్జమ్మతో పాటు 20కుటుంబాలు టీడీపీ నాయకులు జేబి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. పులివర్తి నాని వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్