సైకోని తరిమికొట్టి అభివృద్ధి వైపు పయనిద్దాం: చంద్రబాబు

4461చూసినవారు
మన రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్న సైకోని తరిమికొట్టి అభివృద్ధి వైపు పయనిద్దామని టీడీపీ పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం పుత్తూరు మున్సిపాలిటీ లోని అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సైకోని తరిమి కొడితే అభివృద్ధి తనంతటతానే వస్తుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి డబ్బులు పంచుతున్నాడన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్