కార్మికుల హక్కులు కాలరాయడమే: కార్మిక సంఘాలు

50చూసినవారు
కార్మికుల హక్కులు కాలరాయడమే: కార్మిక సంఘాలు
సత్యవేడు మండల కేంద్రంలోని గోడగడియారం కూడలి వద్ద సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నాయకులు గురువారం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ నాయకులు చిన్నిరాజ్ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి పాల్పడడం కార్మికుల హక్కులను కాలరాయడమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్