శ్రీకాళహస్తిలో డ్వాక్రా సంఘాల సమావేశం

73చూసినవారు
శ్రీకాళహస్తి వెలుగు కార్యాలయంలో మండలంలోని మహిళా సమాఖ్య గ్రూపులు, వెలుగు సీసీలు, సంఘ మిత్రలతో డీఆర్డీఏ పీడీ శోభన్ బాబు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా గ్రూపులకు ప్రభుత్వం ఇస్తున్న రుణాలు, తిరిగి చెల్లింపులు గురించి చర్చించారు. మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు గ్లోబల్ ఈ కామర్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్