తెదేపా అధికారంలోకి రాగానే ఉచ్చూరుకి రింగ్ రోడ్డు: వేనాటి

1066చూసినవారు
తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే ఉచ్చూరుకి రింగ్ రోడ్డు మంజూరు చేస్తామని తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం దొరవారిసత్రం మండలంలోని ఉచ్చూరులో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లలో వైకాపా ఎమ్మెల్యే సంజీవయ్య చేసిన అభివృద్ధిని ప్రజలు ప్రశ్నించాలని కోరారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తెదేపా అభ్యర్థిని నెలవల విజయశ్రీని గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్