తిరుమలలో తెలంగాణ భక్తులకు ఇబ్బందులు

557చూసినవారు
తిరుమల శ్రీవారిని బుధవారం నైవేద్య విరామ సమయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ. తిరుమలలో తెలంగాణ భక్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే లెటర్లు తీసుకొస్తున్న భక్తులను ఇక్కడి సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్