పోలేరమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

50చూసినవారు
పోలేరమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి సోమిరెడ్డి
వెంకటగిరి శ్రీపోలేరమ్మ తల్లి జాతర సందర్బంగా గురువారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించకుని సారె సమర్పించారు. ఆరాధ్య దైవం శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎన్నికల్లో గెలిపించమని గత ఏడాది అమ్మవారిని కోరుకున్నాను. పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో భారీ మెజార్టీతో విజయం సాధించాను. పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలతో పాటు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండాలని వేడుకున్నాని తెలిపారు.

సంబంధిత పోస్ట్