సీతారాముల విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న ఎమ్మెల్యే

80చూసినవారు
పెదపూడి మండలం గండ్రేడులో సీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్