ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో పర్యటనలో ఉన్న రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావులను సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.