దగ్గుబాటి దంపతులను కలిసిన నల్లమిల్లి

58చూసినవారు
దగ్గుబాటి దంపతులను కలిసిన నల్లమిల్లి
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో పర్యటనలో ఉన్న రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావులను సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్