స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

544చూసినవారు
సార్వత్రిక ఎన్నికలలో ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని తూర్పు గోదావరి కలెక్టర్ మాధవిలత సూచించారు. మంగళవారం రాజానగరం మండలంలోని తూర్పు గొనగూడెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటింగ్ తక్కువగా నమోదయ్యే పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్