గోపాలపురం నుంచి విజయవాడకు ఆహారపొట్లాలు

54చూసినవారు
విజయవాడ వరద బాధితులకు సహాయం చేసేందుకు తమ వంతుగా ప్రతిఒక్కరూ ముందుకు రావాలని గోపాలపురం వైసీపీ నాయకులు పేర్కొన్నారు. గోపాలపురం గ్రామ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో 2500 మందికి సరిపడు ఆహార పొట్లాలను కార్‌లో శుక్రవారం విజయవాడకు పంపించారు. ఈ సందర్భంగా జెండా ఊపి ప్రారంభించారు. ప్రకృతి విపత్తు వంటి సమయాల్లో ఆపదలో ఉన్న సాటి మనిషికి సహాయం చేయడం కనీస మానవ ధర్మం అన్నారు.

సంబంధిత పోస్ట్