కాకినాడ: పాలస్తీనాపై ఇజ్రాయల్ చేస్తున్న ఆటవిక దాడులను ఆపాలి

82చూసినవారు
కాకినాడ: పాలస్తీనాపై ఇజ్రాయల్ చేస్తున్న ఆటవిక దాడులను ఆపాలి
పాలస్తీనాపై యుద్ధం ప్రారంభమయ్యి ఏడాది పూర్తయిన నూతన సందర్భంగా ఇజ్రాయిల్ యుద్ధ ఉన్మాదాన్ని, అమెరికన్ సామ్రాజ్యవాదం దౌర్జన్యాన్ని ఖండిస్తూ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా వామపక్షాలు సోమవారం కాకినాడ కలెక్టరేట్ నుండి నిరసన ప్రదర్శన నిర్వహించాయి. సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన నిరసన సభ కార్యక్రమం ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగల ప్రభాకర్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్