కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి

584చూసినవారు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఏఐసీసీ పరిశీలకుడు మనోజ్ చౌహాన్ అన్నారు. గురువారం కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు ఆధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధులుగా ఏఐసీసీ పరిశీలకుడు మనోజ్ చౌహాన్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్