ఆలమూరు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి రూ 5. 80 లక్షల విరాళం

70చూసినవారు
ఆలమూరు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి రూ 5. 80 లక్షల విరాళం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో భక్తుల సహాయ సహకారాలతో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావు వారి తనయుడు వంటిపల్లి మురళీకృష్ణ, కుటుంబ సభ్యులు కలిసి రూ. 5. 80 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్