అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో జగ్గిరెడ్డి పూజలు

85చూసినవారు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సూర్యారావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయదుర్గ అమ్మ వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం వైఎస్ఆర్సిపి అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని అమ్మవారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్