ఇది అహంకారానికి ఆత్మగౌరవానికి పోటీ

575చూసినవారు
మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన నియోజకవర్గ మాలల ఆత్మీయ సమావేశంలో రాజేష్ మహాసేన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శిరో ముండనం, దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం వైకాపా నాయకుల తీరని, అటువంటి వారిని ఓటుతో బుద్ధి చెప్పి కూటమిని గెలిపించాలన్నారు. ఇది తోట అహంకారానికి, మాలల ఆత్మగౌరవానికి పోటీ అన్నారు.

సంబంధిత పోస్ట్