కోట సత్తెమ్మ ఆలయానికి భక్తుల తాకిడి

1060చూసినవారు
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్