రైతు సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం

563చూసినవారు
రైతు సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం
సామర్లకోట రైతు సంఘ. ఆధ్వర్యంలో మాండవ్య నారాయణ స్వామి ఆలయం ఆవరణలో ఉగాది సందర్భంగాక్ మంగళవారం సాయంత్రం క్రోది నామ సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఎఐతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు కంటే బాబు, యార్లగడ్డ బాపినీడుల చే ముంజుగా మాండవ్య నారాయణ స్వామికి, మహాలక్ష్మీ అమ్మవారికి పూజలు చేశారు. పండితులు సీహెచ్ హనుమంతుచే పంచాంగ శ్రవణం నిర్వహించి రాశులవారీగా ఫలితాలను వివరించారు. రైతులకు పంచాంగ ప్రతులను అందజేశారు.

సంబంధిత పోస్ట్