పెద్దాపురం: బైక్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

70చూసినవారు
పెద్దాపురం: బైక్ నుంచి జారిపడి వ్యక్తి మృతి
పెద్దాపురం నుంచి న్సూరంపాలెం గ్రామానికి వెళ్ళుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై ప్రమాదవశాత్తూ జారిపడ్డారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటనలో రంపం నాగేశ్వరరావు (45)కు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. వెనుక కూర్చున్న మరొక వ్యక్తికి గాయాలయ్యాయి, అతనిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, పెద్దాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్