తిరిగి వైసీపీ గూటికి తోట నాయుడు

1095చూసినవారు
తిరిగి వైసీపీ గూటికి తోట నాయుడు
వైసీపీ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ తనయుడు తోట సుబ్బారావు నాయుడు శుక్రవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతించి అభినందించారు.

సంబంధిత పోస్ట్