పంట కాలువలో చిన్నారి గల్లంతు

585చూసినవారు
పంట కాలువలో చిన్నారి గల్లంతు
ప్రమాదవశాత్తు పంట కాలువలో జారిపడి చిన్నారి గల్లంతైన ఘటన కాట్రేనికోన మం. కుంచనపల్లిలో సోమవారం జరిగింది. పిఠాపురం మం. దొంతమూరుకు చెందిన మేకల నారాయణ, ఎల్లమ్మ దంపతులు తమ పిల్లలతో 4రోజుల క్రితం కుంచనపల్లి వలస వచ్చారు. వారి కుమార్తె నిహారిక(6) ప్రధాన పంట కాలువ పావంచాల వద్ద స్నానం చేస్తూ కాలువలోకి జారి పోయింది. తల్లి గమనించి కేకలు వేయగా స్థానికులు వచ్చి గాలించినా ఆదూకీ దొరకలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్