నేడు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ వేసింది వీరే

64చూసినవారు
నేడు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ వేసింది వీరే
పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా బుధవారం పలువురు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా తమన్నా సింహాద్రి, నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా బొలిశెట్టి గౌరీమణి, ఈటి జగదీష్, పెండ్యా వీర ప్రభాకర్ రావు తమ నామినేషన్ పత్రాలను ఆర్వో కు సమర్పించారు. గురువారంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరి తేదీ అని ఆర్వో మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్