అమ్మవారికి నైవేద్యంగా 95 కిలోల నేతి లడ్డు కానుక

64చూసినవారు
అమ్మవారికి నైవేద్యంగా 95 కిలోల నేతి లడ్డు కానుక
కడియం శ్రీదేవి చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అదే గ్రామానికి చెందిన ఎన్. నానాజీ అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ 5 కిలోల జీడిపప్పుతో అమ్మవారి ముఖ రూపంతో 95 కిలోలతో తయారుచేసిన నేతి లడ్డూను నైవేద్యంగా సమర్పించారు. పది రోజులపాటు లడ్డును అమ్మవారి వద్ద ఉంచనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్