కడియం: భగత్ సింగ్ త్యాగం నేటి యువతకు ఆదర్శం కావాలి

69చూసినవారు
కడియం: భగత్ సింగ్ త్యాగం నేటి యువతకు ఆదర్శం కావాలి
భారత స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన ప్రాణత్యాగం నేటితరం యువతకు ఆదర్శం కావాలని ప్రముఖ న్యాయవాది పోరాటి వసంతరావు, భగత్ సింగ్ సేవాసమితి అధ్యక్షులు తమ్మిశెట్టి ప్రసాద్ పేర్కొన్నారు. కడియంలో ఆదివారం భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 'భగత్ సింగ్ అమర్ రహే' అంటూ నినాదాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్