రైల్వే స్టేషన్ సందర్శించిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు

65చూసినవారు
రాజమండ్రి రైల్వే స్టేషన్ ను సౌత్ సెంట్రల్ రైల్వే పి. సి. ఎం. డి వెంకటేశ్వర్లు స్టేషన్ మాష్టర్ రంగరాజన్ తదితరులతో కలిసి గురువారం సందర్శించారు. ముందుగా స్టేషన్ వద్ద స్వచ్ఛ భారత్ నిర్వహించారు. అనంతరం వారు రైల్వే బాత్ రూంలు, పరిసరాలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉండడంతో కాంట్రాక్టర్లు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైల్వే ఎడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ ఏసు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్