రాజానగరంలో పోలీసులు భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నారు. సీఐ కాశీ విశ్వనాథ తెలిసిన వివరాల ప్రకారం సుమారు 3లక్షల విలువైన 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ట్రాలీ బ్యాగ్లలో చింతపల్లి నుండి చెన్నై తరలిస్తుండగా పట్టుకున్నామని, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు వివరించారు.