27న మలికిపురంలో జిల్లాస్థాయి చెకుముకి పరీక్ష

82చూసినవారు
27న మలికిపురంలో జిల్లాస్థాయి చెకుముకి పరీక్ష
అంబేడ్కర్ కోనసీమ జిల్లాస్థాయి చెకుముకి పరీక్ష ఈ నెల 27 ఆదివారం మలికిపురం ఎంవీఎన్ కళాశాలలో జరుగుతుందని జనవిజ్ఞాన వేదిక మలికిపురం మండల శాఖ అధ్యక్షుడు పి. వి. వి. వర ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలలో విజేతలుగా నిలిచిన ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల టీంలు 27న ఉదయం 9 గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్ష రాయాలని కోరారు.

సంబంధిత పోస్ట్