అంతర్వేది: లక్ష్మీ నరసింహుడిని భారీగా దర్శించుకున్న భక్తులు

73చూసినవారు
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం సెలవు దినం కావడంతో సుమారు 7, 500 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. స్వామి దర్శనంతరం ఆలయ సన్నిధిలో నిర్వహించిన నరసింహ సుదర్శన హోమంలో భక్తులు పాల్గొన్నారు. నిత్య అన్నదాన పథకం ద్వారా అన్న ప్రసాదాలను భక్తులు స్వీకరించినట్లు ఆలయ ఏసీ సత్యనారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్