మలికిపురం: అయ్యప్ప పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ

56చూసినవారు
మలికిపురం: అయ్యప్ప పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ
మలికిపురం మండలం గూడపల్లి గ్రామంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి వారిని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం దర్శించుకున్నారు. అక్కడ అయ్యప్ప స్వామి భక్తులకు ఏర్పాటు చేసిన బిక్షలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేను అయ్యప్ప స్వాములు ఘనంగా సత్కరించారు. అయ్యప్ప స్వాములు చేపట్టిన దీక్ష దిగ్విజయంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్