వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

50చూసినవారు
వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి
ఈ నెల 16వ తేదీన రాజోలు పుష్కరాల రేవు వద్ద నిర్వహించనున్న వినాయక నిమజ్జనం భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని రాజోలు తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో బాలాజీ కోరారు. శుక్రవారం రాజోలు తహశీల్దార్ కార్యాలయం నందు వినాయక నిమజ్జనం కోసం అధికారులు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు విషయాలు చర్చించారు. అనంతరం వినాయక నిమజ్జనం కోసం వచ్చే విగ్రహాల వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్