చంద్రబాబు సభకు జనం లేరు: వైసీపీ ఎమ్మెల్యే

80చూసినవారు
దెందులూరు లో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజా గళం బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేంత పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్