గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాలువలకు దుర్భర స్థితి

72చూసినవారు
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాలువలకు దుర్భర స్థితి
అయిదేళ్ల వైకాపా నిర్లక్ష్యపాలనతో పంట, మురుగు కాలువలు దుర్భర దుస్థితికి చేరుకున్నాయని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆన్నారు. మండలంలోని ఆటపాకలో పుల్లవా మురుగు కాలువ పూడికతీత పనులను కూటమి శ్రేణులతో కలిసి బుధవారం ప్రారంభించి 2 కిలోమీటర్ల మేర ద్విచక్ర వాహనంపై వెళ్లి కాలువ దుస్థితిని పరిశీలించారు. కామినేని మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయ లోపంతోనే కైకలూరు ముంపుబారిన పడిందన్నారు.

సంబంధిత పోస్ట్