శ్యామలాంబ తల్లి అమ్మవారి ఆలయం లో ప్రాయశ్చిత్త హోమం

77చూసినవారు
తిరుపతి లడ్డు ప్రసాదం అపపవిత్రం అవ్వడం వల్ల కైకలూరు శ్రీ శ్యామలాంబ తల్లి అమ్మవారి ఆలయం వద్ద కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి), నల్లగోపుల చలపతి ప్రాయశ్చిత్త హోమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు రాష్ట్ర యువత కార్యదర్శి పూల రాజి , ఎంపీటీసీ మంగినేని రామకృష్ణ , పెరుగు నాగరాజు కోటి నాగరాజు తులసి పూర్ణచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్