నాకు, కామినేని శ్రీనివాస్ కి మధ్య జరుగుతున్న యుద్ధం

71చూసినవారు
ఇప్పుడు జరిగే ఎన్నికలు నాకు, ఎన్డీయే కూటమి కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కి మధ్య జరుగుతున్న యుద్ధమని జయమంగళ వెంకటరమణ అన్నారు. వైసిపి అభ్యర్థి దూలం నాగేశ్వరావు గెలుపు కోసం గురువారం ఎమ్మెల్సీ జయమంగళ కొల్లేరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుమాక లంక గ్రామంలో వైసిపి నాయకులకు బాణాసంచా పేలుళ్లతో , గ్రామస్తులు స్వాగతం తెలిపారు. మహిళలు హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు.

సంబంధిత పోస్ట్