మంత్రి లోకేశ్‌కు రూ. 1. 63 కోట్ల చెక్కు అందజేత

79చూసినవారు
మంత్రి లోకేశ్‌కు రూ. 1. 63 కోట్ల చెక్కు అందజేత
తణుకు నియోజవర్గంలో విజయవాడ వరద బాధితులకు అండగా ప్రజలు, వివిధ సంస్థల నుంచి అందజేసిన విరాళాన్ని శుక్రవారం మంత్రి లోకేశ్‌కు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం అందజేశారు. విజయవాడలో మంత్రి లోకేశ్‌ను ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసిన రూ. 1, 63, 77, 261ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలకు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్