"ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

69చూసినవారు
"ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
"ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉండిలో ఆక్రమణలు తొలగించి కాలువలు అభివృద్ధి చేసిన ప్రాంతంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఎన్డీఏ కూటమి గత వంద రోజులుగా చేసిన పాలనా ప్రగతి గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఉండిలోని రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి, ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి జుత్తుగ నాగరాజు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్