అమ్మవారు 20 రోజులు పూరి గుడిసెలో ఉంటారు

78చూసినవారు
ఉంగుటూరు మండలం రాచూరు గ్రామంలో పల్లాలమ్మ అమ్మవారి
ఆదివారం రాత్రి గ్రామంలో గరగల తో వైభవంగా ఊరేగించారు. అమ్మ వారు 20 రోజులు ఈ పూరి గుడిసె లోనే ఉంటారు. జాతర మహోత్సవాలు వైభవంగా
జరిగాయి. గ్రామ ఆడపడుచులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయం నిర్వాకులు తగిన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్