వైసిపి తాటాకు చప్పుళ్లకు మేం భయపడం: పవన్

77చూసినవారు
ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ గుండాలకి, రాష్ట్రంలో ఉన్న వైసీపీ గుండాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. గణపవరంలో సోమవారం వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ స్వార్థం లేకుండా జనసైనికులు ఉన్నారని అన్నారు. అలాగే అధికారంలో లేక ముందే వైసిపి గుండాలను రోడ్లమీద పరిగెత్తించామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్